Skip to main content

prema entha madhuram today episode december 19

                             Prema entha madhuram today episode december 19


                                        Bookmark this site to instant open

                                           VISIT FOR DAILY UPDATES


image credits to : hotstar


Prema Entha Madhuram Today Episode december 19: నా జోలికి వస్తే ఊరుకుంటాను ....!కానీ నా వాళ్ళ జోలికి వస్తే ఊరుకోను...,

. ఇప్పటివరకు చాలా చేశావు ఇకమీదట ఆపేయ్,

నీ మంచికే చెప్తున్నాను అని ఛాయదేవిని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఆర్య.

ఆ తర్వాత డబ్బు కోసం  ఏం చేయాలా అని ఆలోచిస్తూ   

బయట  నుంచొని ఉంటాడు ఆర్య...

అది చూసిన దివ్య  తల్లి  దగ్గరికి  వచ్చి బట్టలు  కొంటే  సరిపోతుందా,..!. బంగారం కొనాలిగా  అని గట్టిగా అరుస్తుంది....!

సుగుణ : ఎందుకలా అరుస్తున్నావు, బట్టల కోసం నాలుగు లక్షలు ఖర్చు చేయించావు, ఇప్పుడు మళ్ళీ బంగారం అంటున్నావు అలా ఎలా అడుగుతున్నావు హరీష్ తో మన ఇంటి పరిస్థితి ఇది అని ఒక్క మాట అయినా చెప్పావా అని మందలిస్తుంది...

Divya: ఇంటి పరిస్థితి బాగోలేదని పెళ్లి ముహూర్తం ఆగదు కదా..

suguna: సరే ఏదో ఒకటి చేద్దాము, గట్టిగా అరవకు.. నా కొడుకు వింటే బాధపడతాడు అంటుంది.

Jyothi: అంత కష్టం ఎందుకు ఆ ల్యాండ్ అమ్మేయొచ్చు కదా..

usha: అన్నయ్య వద్దంటున్నాడు కదా

divya: అలాంటప్పుడు డబ్బులు సర్దగలగాలి, సమస్యలు చెప్పి పెళ్లి తూతూ మంత్రంగా చేస్తే ఊరుకునేది లేదు.

anu : అప్పుడే అక్కడికి వచ్చి నీ వాళ్ళని నువ్వే తక్కువ చేసుకుంటే ఎదుటి వాళ్ళు ఇంకా ఎంత చులకనగా చూస్తారు.

అప్పుడే యాదగిరి కూడా వచ్చి మీ ఒక్కళ్ళకే పెళ్ళంటే బాధ్యత ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారు..,

ఇంటిపెద్ద బావ ఉన్నాడు కదా అన్ని పనులు చూసుకుంటాడు అని కోప్పడటంతో ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకుంటారు.

Divya: నేను చెప్తున్నానని కాదు, నువ్వు కూడా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో లేకపోతే నా పెళ్లి పెటాకులు అవ్వడం ఖాయం అని తల్లికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఈ మాటలు అన్ని ఆర్య వింటూ ఉంటాడు కానీ సైలెంట్ గా ఉంటాడు. బాధపడుతున్న ఆర్యని సర్ది చెప్పమని యాదగిరిని అడుగుతుంది అను. సార్ సంగతి నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్తాడు యాదగిరి.

mansi: మా బ్రో ఇన్ లా ఇచ్చిన వార్నింగ్ తలుచుకుంటే షివరింగ్ వస్తుంది.

ఛాయాదేవి: కాస్త భయపడిన మాట నిజమే కానీ రివెంజ్ తీర్చుకోకుండా ఉండే ప్రసక్తే లేదు కాకపోతే టైం కోసం చూస్తున్నాను అని అంటూ ఉండగానే అక్కడికి సుగుణ వస్తుంది.

chayadevi: ఏంటి మీ అబ్బాయి గొడవకి పంపించాడా?

Suguna: నేను ఇక్కడికి వస్తున్నట్లు వాడికి తెలియదు అంటూ ల్యాండ్ పేపర్లు తాకట్టు పెట్టడం కోసం డాక్యుమెంట్స్ తీసుకొచ్చినట్లుగా చెప్తుంది.

ఛాయాదేవి మాన్సీని లోపలికి తీసుకువెళ్లి సమయం సందర్భం కోసం మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు వచ్చింది ఆ సమయం అని చెప్పి ఒక ప్లాన్ చెప్పి బయటికి వస్తుంది. తర్వాత సుగుణతో మాట్లాడుతూ

Chaya devi: ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే సర్దడం కష్టం.. మాన్సీ బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతుంది.

mansi: అప్పుడే అక్కడికి వచ్చి ఇప్పుడే బ్యాంకు వాళ్ళతో మాట్లాడాను ఇప్పటికిప్పుడు అంత డబ్బుంటే కష్టం డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఇచ్చేస్తే రేపు డబ్బులు ఇస్తారంట అని అనటంతో పేపర్స్ మీద సంతకాలు పెట్టి రేపు డబ్బు తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది సుగుణ.

తేలికగా మోసం చేయగలిగినందుకు నవ్వుకుంటారు మాన్సీ, ఛాయాదేవి.

ఆ తర్వాత ఆలోచనలో ఉన్న ఆర్య దగ్గరికి వచ్చి డబ్బు కోసం మీరు ఏమి కంగారు పడకండి అని సర్ది చెప్తాడు యాదగిరి. తర్వాత భూమి గురించి మాట్లాడుతూ ఆ ల్యాండ్ మీద ఇప్పటికే చాలామంది కళ్ళు ఉన్నాయి అంటాడు.

Arya: అతనికి ఒక ఐడియా వచ్చి మనం భూమిని డెవలప్మెంట్ కి ఇస్తే ఎలా ఉంటుంది.. అప్పుడు అన్ని వాళ్లే చూసుకుంటారు కదా ఆర్యవర్ధన్ లా అయితే నేను డీల్ చేసేవాడిని కానీ సూర్యలాగా డీల్ చేయాలి అందుకే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లతో మాట్లాడు అంటాడు.

నా పని అదే కదా బావ అని చెప్పి వాళ్ళతో మాట్లాడటానికి వెళ్తాడు యాదగిరి.

ఈ విషయం ఛాయాదేవికి తెలుస్తుంది.

Chayadevi : భూమిని డెవలప్మెంట్ కి ఇవ్వాలని అనుకుంటున్నాడు కానీ ఆ భూమి మన దగ్గర ఉందని అతనికి తెలియదు.

mansi: తెలిస్తే మా బ్రో ఇన్ లా షాక్ అయిపోతారు.

chayadevi: ఆ షాక్ ఏదో మనమే ఇద్దాం పదా అని ఇద్దరు అక్కడికి బయలుదేరుతారు. That concludes today's program.






Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం