Skip to main content

prema entha maduram today episode jan18

                            Prema entha Madhuram  today episode jan18



image credits : zee 5



Prema Entha Madhuram January 18 2024 Episode 1155:  సుగుణ వాళ్ళ ఇంటికి వస్తాడు ఘోర. 

సుగుణ : ఎవరు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని  అంటుంది. 

ఘోర : పోను నాకు పిల్లలు కావాలి అని  అంటాడు.

హరీష్ : మా ఇంటికి వచ్చి పిల్లలు కావాలంటే నువ్వు ఎవర్రా నువ్వు బయటకి నువ్వు అని  అంటాడు.
 
ఘోర  : నేను వచ్చింది పోవడానికి కాదు పిల్లల్ని తీసుకువెళ్లడానికి వచ్చాను అని నవ్వుతూ ఉంటాడు. 

 అర్య వచ్చి ఘోరాన్ని కొడతాడు.

ఘోర  : నువ్వు తప్పు చేస్తున్నావ్ నా దారికి అడ్డు రాకు నా శక్తి ఏంటో నీకు తెలియదు అని అంటాడు .

ఆర్య : నీలాంటి వాళ్ళను చాలా చూశాను ని బెదిరింపులకు నేను భయపడను అని  అంటాడు.

ఘోర : పిల్లని ఎవరు కాపాడలేరు నా నుంచి అని  అంటాడు.

ఆర్య : నీలాంటి వాళ్ళ చూపే కాదు కదా ఇంకెవరు చూప్పుని నీ పిల్లల మీద నేను ఉన్నంత వరకు పడనివ్వను అని  ఘోరాన్ని బయటకి నెట్టేస్తాడు.
  అర్య అని పిల్లలు కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటారు. 

ఘోర :  నా ఆశయానికి అడ్డు వచ్చావు కదా మళ్లీ వస్తాయా ఇంట్లో మనశ్శాంతి లేకుండా వినాశనం సృష్టిస్తా అంటూ  వెళ్ళిపోతాడు.

మరోవైపు, 

 సుగుణ : శుభమని పెళ్లి పనులు మొదలుపెడితే ఇప్పుడు పిల్లల కోసం అతను రావడమేంటి అతన్ని ఆర్య కొట్టి వెళ్ళగొట్టడం ఏంటి అతనేమైనా ప్రమాదం సృష్టిస్తాడు అని భయపడుతుంది.

ఆర్య : రిలాక్స్ నీకు నేనున్నాను కదా ఏం కాదు భయపడకండి అని  పిల్లని దారుస్తాడు. మరోవైపు,, 

 రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది జోగమ్మ. అను జోగమ్మని  చూసి  సంతోషపడుతుంది.

 జోగమ్మని  యాక్సిడెంట్ చేసి చంపాలని కారు తన మీదికి పోనిస్తూ ఉంటారు ఛాయా మానస.

 అది తెలిసి కళ్ళు మూసుకుని అక్కడే నిలబడు చూస్తూ ఉంటుంది జోగమ్మ కానీ వాళ్ల గురువుగారి శక్తి తో ఆ కారు ముందుకు వెళ్లకుండా ఆగిపోయి వాళ్లకి భయం పుడుతుంది.

 జోగమ్మ ఏదో మాయ చేసింది పదండి మనం వెళ్ళిపోదాం అని  వెళ్ళిపోతారు. 

అను : జోగమ్మ ఎంత ప్రమాదం తప్పింది చూసుకోవాలి కదా   అంటుంది.
 
జోగమ్మ : అమ్మ అన్ని చూసుకుంటుంది ఎవరి కర్మ ఫలితాలను వాళ్లకు ఇస్తుంది అని  అంటుంది. 

అను : నువ్వు మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుంది కానీ నీ మాటలకు అర్థం తెలియదు అని  అంటుంది.

జోగమ్మ : కళ్ళముందు కదలాడుతున్న ప్రశ్నలకు కదలాడుతుంటే మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది అని  అంటుంది.

అను : ఈ పెళ్లి వల్ల ఆయనకు ఏమైనా జరిగితే ఏంటి అని  అంటుంది.

జోగమ్మ : కర్మ ఫలితాన్ని మనిషికి వచ్చే ప్రతి సమస్య కర్మ ఫలితంగానే వస్తుంది
 ఆ కర్మ ఫలితం తీరాలంటే ధర్మ మార్గంలో నడిచే జ్ఞానం అవసరం అజ్ఞాన నడిపిచగలిగేది గురువు మాత్రమే అని  చెపుతుంది.

అను   : గురువుల ఎవరు జోగమ్మ అని  అడుగుతుంది. 

జోగమ్మ  : నాకు ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువుగారు అని చెబుతుంది.

అను : మరి ఎక్కడ ఉంటారు అని అడిగి తెలుసుకుని  అక్కడికి వెళుతూ ఉంటుంది. మరోవైపు, 

సుగుణ కూడా  జరిగిన సంఘటనకి భయపడిపోయి అర్యని గురువు దగ్గరికి తీసుకు వస్తుంది. 

గురువుగారు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండగా ఆర్య  కనిపిస్తాడు  కళ్ళు తెరిచే అర్య వంక చూస్తాడు గురువుగారు. 

ఆర్య ని చూసిన గురువుగారు కాలం అన్నిటిని పరిష్కరిస్తుంది అహం బ్రహ్మాస్మి అని గురువుగారు అంటాడు. 

సుగుణ : మా అబ్బాయి సమస్యకి పరిష్కారం చెప్పండి అని  అంటుంది. 

గురువుగారు : అహం బ్రహ్మాస్మి నువ్వు అడిగిన సమస్యకి పరిహారం అనుకుంటున్నది ఓ సమస్యసే పరిష్కారం అవుతుంది అని  అంటాడు.

సుగుణ : ఏ0టున్నారు నాకు అర్థం కావట్లేదు గురువుగారు అని  అంటుంది.

గురువుగారు : నీకు తెలియాలి అంటే ఆ సమస్య ఏంటో తెలియాలి కదా అని  అంటారు.అయినా ఏ కారణం లేకుండా బందం మూడి పడదు గమ్యం లేనిదే ఏ ప్రయాణం ముందుకు నడవదు కంగారు పడకు శుభకార్యం తలపెట్టావు కదా కొన్ని దృష్టి దోషాలు అడ్డుకుంటున్నాయి అని  అంటాడు.

సుగుణ : ఆ దోషం పోవడానికి ఏం చేయమంటారు గురువుగారు అని  అడుగుతుంది.

గురువుగారు : కొన్ని అక్షింతలు నిమ్మకాయలు ఇచ్చి సాయంత్రం పూట దిష్టి తీసి ఏదైనా నీటిలో కలిపి వేయండి తొలగిపోతాయి అని  చెప్తారు. 
అలాగే గురువుగారు అని సుగుణ వెళ్ళిపోతుంది. 

గురువుగారు : ఆర్య వెళ్ళిపోతూ ఉండగా నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి నిన్ను నువ్వు కష్టాలపాలు చేసుకుంటున్నావా నాలో నేను దేవుని తెలుసుకున్నాను నువ్వు నీలో తండ్రి  తెలుసుకోలేకపోతున్నావు అని  అంటారు. 

ఆర్య : నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని  అంటాడు.
image credits : zee 5





గురువుగారు : ఏదైతే అనుకుంటావో అదే నీకు ప్రాప్తిస్తుంది ఎవరికోసం ఎవరిని అన్వేషిస్తున్నారు వారు రూపురేఖలే నీకు ఆధారం అవుతారు నీ మాట నిలబెట్టుకుంటావు నిన్ను నువ్వు తెలుసుకుంటావు అని  చెప్తారు.

గురువుగారు ఇచ్చినవి తీసుకొని ఆర్య వెళ్ళిపోతాడు. అక్కడికి  అను కూడా  వస్తుంది.

 గురువుగారు : అనుని చూసే ఈ లోకమంతా మాయే అమాయలో బ్రమలు ఉంటాయి అని అంటారు.

అను : ఈ సమస్యకు భయపడి దూరమయ్యాను  ఇప్పుడు నాకు దగ్గరవుతుంది ఎటు పొలేను  దీనికి పరిష్కారం ఏంటి స్వామి అని  అడుగుతుంది.

గురువుగారు : ఏ జన్మ కర్మ ఫలమొ అది తీరే వరకు వెంటాడుతుంది ఆ కర్మఫలం తీరిపోయాక మబ్బులు విడిన కాశంల తిరిగి జీవితం నిర్మలమవుతుంది అని  అంటారు.  

అను : బాధ నేను అనుభవించాల్సిందేనా ఈ కర్మకు పరిష్కారం లేదా గురువుగారు అని  అడుగుతుంది. 

గురువుగారు : మార్గం ఉంది కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు అని  అంటారు.

 అను : ఏంటది గురువుగారు . 

గురువుగారు : నువ్వు ఒక దీక్షను చేయాలి కర్మను కరిగించే కటోర దీక్ష నీ సహనానికి సంకల్పానికి పరీక్ష అని  అంటాడు. 

అను : నా కుటుంబం కోసం చేస్తాను గురువుగారు దీక్ష ఏంటో చెప్పండి . 

గురువుగారు  : బిక్షాటన చేయాలి అని చెప్తారు. 

అను : బిక్షాటన అని  అడుగుతుంది.

గురువుగారు : అవును  రోజ బిక్షాటన పూర్తయ్యేసరికి నుట ఒక్క రూపాయి సంపాదించాలి అమొతా ని దేవుడికి సమర్పించాలి నీ అవసరానికి ఒక్క రూపాయి కూడా వాడుకోవద్దు ఇది గుర్తుంచుకో ఎన్ని అడ్డంకులు వచ్చినా దీక్ష బగం కాకూడదు అని  చెప్తారు.. ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది


Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం